ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Mathura Vrindavan ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం: సీఎం యోగి హామీ

ABN, First Publish Date - 2021-12-30T17:58:02+05:30

ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీకి చెందిన ప్రస్థుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొత్త హామీ ఇచ్చారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమ్రోహ (ఉత్తరప్రదేశ్): ఉత్తరప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీకి చెందిన ప్రస్థుత ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కొత్త హామీ ఇచ్చారు.అయోధ్య రామాలయం, వారాణసీ కాశీవిశ్వనాథుని ఆలయాల తరహాలో మధురలోని బృందావన్ ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తామని సీఎం యోగి ఆదిత్యనాథ్ హామీ ఇచ్చారు. యూపీ ఎన్నికల ప్రచారం సందర్భంగా అమ్రోహ పట్టణంలో జరిగిన బహిరంగ సభలో సీఎం యోగి మాట్లాడారు. అయోధ్యలో రామమందిరం ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చి పనులు ప్రారంభించామని సీఎం చెప్పారు. వారణాసీలో కాశీవిశ్వనాథుని ఆలయ కారిడార్ ను నిర్మించామని, మధురలోని బృందావన్ ఆలయాన్ని ఎలా వదిలివేస్తామని సీఎం యోగి ప్రశ్నించారు. మధురలోని బృందావనం ఆలయాన్ని కూడా అభివృద్ధి చేస్తామని సీఎం యోగి హామీ ఇచ్చారు. 


Updated Date - 2021-12-30T17:58:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising