ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Singhu border: రైతుల శిబిరం వద్ద మృతదేహం లభ్యం

ABN, First Publish Date - 2021-10-15T15:20:32+05:30

ఢిల్లీలోని సింఘు సరిహద్దు వద్ద రైతుల నిరసన తెలిపే ప్రధాన వేదిక వద్ద ఓ వ్యక్తి శవమై కనిపించాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఢిల్లీలోని సింఘు సరిహద్దు వద్ద రైతుల నిరసన తెలిపే ప్రధాన వేదిక వద్ద ఓ వ్యక్తి శవమై కనిపించాడు. రైతుల ప్రధాన వేదిక వద్ద ఓ వ్యక్తి చేయి కత్తిరించి ఉంది. నిరసన తెలిపిన రైతుల ప్రధాన వేదిక దగ్గర బారికేడ్‌కి వేలాడదీసిన వ్యక్తి మృతదేహం శుక్రవారం తెల్లవారుజామున కనిపించింది. ఈ ఘటనతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కుండ్లి పోలీసులు వచ్చి బారికేడ్ వద్ద వేలాడుతున్న మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు.35 ఏళ్ల వ్యక్తిని మణికట్టు వద్ద చేతిని కత్తిరించి దారుణంగా హత్య చేశారని భావిస్తున్నారు. రైతుల ప్రధాన వేదిక వద్ద వ్యక్తిని దారుణంగా హత్య చేసిన ఘటనతో రైతులు నిరసనకు దిగారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.


Updated Date - 2021-10-15T15:20:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising