ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

400కు పైగా స్థానాల్లో గెలిచి మోదీ మరోసారి ప్రధాని అవుతారు: సువేందు

ABN, First Publish Date - 2021-12-03T01:28:09+05:30

కోల్‌కతా: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 400కు పైగా స్థానాల్లో గెలిచి నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని అవుతారని పశ్చిమబెంగాల్ బీజేపీ శాసనసభాపక్ష నేత సువేందు అధికారి జోస్యం చెప్పారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో 400కు పైగా స్థానాల్లో గెలిచి నరేంద్ర మోదీ మరోసారి ప్రధాని అవుతారని పశ్చిమబెంగాల్ బీజేపీ శాసనసభాపక్ష నేత సువేందు అధికారి జోస్యం చెప్పారు. ప్రజలు మోదీ పక్షానే ఉన్నారని చెప్పారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన రాజకీయ సలహాదారు సలహాలతో ప్రధాని కావాలని కలలు కంటున్నారని సువేందు ఎద్దేవా చేశారు. జాతీయగీతాన్ని అర్ధాంతరంగా ఆపించి అవమానించిన మమతపై అవసరమైతే ఎఫ్‌ఐఆర్ దాఖలు చేస్తామన్నారు.

Updated Date - 2021-12-03T01:28:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising