ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరమ్ బీర్‌కు జస్టిస్ చండీవాల్ కమిషన్ జరిమానా!

ABN, First Publish Date - 2021-06-23T05:21:36+05:30

మహారాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ చండీవాల్ కమిషన్ ఇవాళ ముంబై మాజీ పోలీస్ చీఫ్ పరమ్ బీర్ సింగ్‌కు రూ.5 వేల...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మహారాష్ట్ర ప్రభుత్వం నియమించిన జస్టిస్ చండీవాల్ కమిషన్ ఇవాళ ముంబై మాజీ పోలీస్ చీఫ్ పరమ్ బీర్ సింగ్‌కు రూ.5 వేల జరిమానా విధించింది. రాష్ట్ర మాజీ మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై సింగ్ చేసిన అవినీతి ఆరోపణలపై విచారణ రావాల్సిందిగా ఆదేశించినప్పటకీ.. ఆయన రాకపోవడంతో కమిషన్ ఈ మేరకు జరిమానా వేసింది. జస్టిస్ చండీవాల్ కమిషన్ ఇప్పటికి మూడు సార్లు సమన్లు జారీ చేసినప్పటికీ సింగ్ విచారణకు హాజరు కాలేదు. మూడోసారి ఆయన తరపున ఓ న్యాయవాది విచారణకు వచ్చారు. దేశ్‌ముఖ్‌పై సింగ్ చేసిన సంచలన ఆరోపణలపై దర్యాప్తు కోసం మహారాష్ట్ర ప్రభుత్వం మార్చి 30న హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ చండీవాల్ నేతృత్వంలో కమిషన్ వేసిన విషయం తెలిసిందే. 

Updated Date - 2021-06-23T05:21:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising