ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేరళలో మే 8 నుంచి లాక్‌డౌన్: ప్రకటించిన సీఎం పినరయి

ABN, First Publish Date - 2021-05-06T22:05:18+05:30

కేరళలో బుధవారం రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. బుధవారం రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం.. 37,190 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువనంతపురం: కేరళలో కోవిడ్ ప్రభావం తీవ్రంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా వారం రోజుల పాటు పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ విధించబోతున్నట్లు ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రకటించారు. లాక్‌డౌన్ ఈ నెల 8న ప్రారంభై  16 వరకు కొనసాగుతుందని ఆయన తెలిపారు. గురువారం తిరువనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘‘కేరళ రాష్ట్రం మొత్తం మే 8 ఉదయం 6 గంటల నుంచి లాక్‌డౌన్‌లోకి వెళ్తుంది. ఈ లాక్‌డౌన్ ఈ నెల 16 వరకు కొనసాగుతుంది. కోవిడ్ సెకండ్-19 సెకండ్ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో ఈ నిర్ణయం తప్పలేదు’’ అని అన్నారు.


కేరళలో బుధవారం రికార్డు స్థాయిలో కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. బుధవారం రాష్ట్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించిన వివరాల ప్రకారం.. 37,190 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కాగా 57 మంది కోవిడ్ కారణంగా మృతి చెందారు. ఇక  గురువారం 18,789 కొత్త కేసులు, 58 మరణాలు నమోదు అయినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.

Updated Date - 2021-05-06T22:05:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising