ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేరళలో లాక్‌డౌన్ పొడిగింపు

ABN, First Publish Date - 2021-05-22T00:33:18+05:30

లాక్‌డౌన్‌ను ఈ నెల 30 వరకూ పొడిగిస్తూ ముఖ్యమంత్రి పినరయ్ ఆదేశాలు జారీ చేశారు. అయితే త్రిపుల్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువనంతపురం : లాక్‌డౌన్‌ను ఈ నెల 30 వరకూ పొడిగిస్తూ ముఖ్యమంత్రి పినరయ్ ఆదేశాలు జారీ చేశారు. అయితే త్రిపుల్ లాక్‌డౌన్ విధించిన నాలుగు జిల్లాల నుంచి మూడు జిల్లాలను మినహాయించారు. తిరువనంతపురం, ఎర్నాకులం, త్రిశూర్ జిల్లాలను ఈ త్రిపుల్ లాక్‌డౌన్ నుంచి మినహాయించారు. అయితే మలప్పురంలో మాత్రం త్రిపుల్ లాక్‌డౌన్ అమలులో ఉంటుందని సీఎం స్పష్టం చేశారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నాలుగు జిల్లాల్లో కేరళ సర్కార్ త్రిపుల్ లాక్‌డౌన్ విధించింది. మే 16 నుంచి 23 మే వరకూ ఈ నిబంధన అమలులో ఉంటుంది. కాగా 24 గంటల్లో 29,673 కేసులు నమోదయ్యాయని, 41,032 మంది కరోనా నుంచి కోలుకున్నారని, 142 మంది ప్రాణాలను కోల్పోయారని సీఎం తెలిపారు. 


Updated Date - 2021-05-22T00:33:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising