ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మిలటరీ రహస్యాన్ని బహిర్గతం చేయడం దేశద్రోహం : ఏకే ఆంటోనీ

ABN, First Publish Date - 2021-01-20T21:09:06+05:30

దేశ మిలటరీ వ్యవహారాల అధికారిక రహస్యాన్ని బహిర్గతం చేయడం దేశద్రోహమని, దీనికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కేంద్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : దేశ మిలటరీ వ్యవహారాల అధికారిక రహస్యాన్ని బహిర్గతం చేయడం దేశద్రోహమని, దీనికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కేంద్ర రక్షణ శాఖ మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత ఏకే ఆంటోనీ డిమాండ్ చేశారు. బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘‘దేశ మిలటరీ వ్యవహారాలకు సంబంధించిన రహస్యాన్ని బహిర్గతం చేయడం దేశ ద్రోహం. ఇది ఎవరు చేసినా వారిని కఠినంగా శిక్షించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ వారిపై దయ చూపరాదు.’’ అని ఆంటోనీ డిమాండ్ చేశారు. రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ అర్నబ్ గోసవ్ామి వాట్సాప్ చాట్ లీకైన విషయం తెలిసిందే. అందులో పుల్వామా, బాలకోట్ దాడుల ప్రస్తావన ఉంది. ఈ నేపథ్యంలోనే ఏకే ఆంటోనీ పై వ్యాఖ్యలు చేశారు. 

Updated Date - 2021-01-20T21:09:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising