ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పోలీసు కస్టడీకి లఖింపూర్ ఖేరీ కేసు నిందితులు

ABN, First Publish Date - 2021-10-22T02:48:54+05:30

పోలీసు కస్టడీకి లఖింపూర్ ఖేరీ కేసు నిందితులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లఖింపూర్ ఖేరీ: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని లఖింపూర్ ఖేరీ కేసులో అరెస్టైనా నలుగురు నిందితులను మూడు రోజులపాటు పోలీసు కస్టడీకి పంపారు. లఖింపూర్ ఖేరీ కేసులో అక్టోబర్ 18న సాయంత్రం ఈ నలుగురు నిందితులు సుమిత్ జైస్వాల్, శిశు పాల్, సత్య ప్రకాష్ త్రిపాఠి అలియాస్ సత్యం మరియు నందన్ సింగ్ బిష్త్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Updated Date - 2021-10-22T02:48:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising