ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుంభకోణం అన్నాడీఎంకే అభ్యర్థికి కరోనా పాజిటివ్

ABN, First Publish Date - 2021-04-13T12:41:44+05:30

తంజావూరు జిల్లా కుంభకోణం శాసనసభ నియోజకవర్గం అన్నాడీఎంకే అభ్యర్థి, మూవేందర్‌ మున్నేట్ర కళగం అధ్యక్షుడు శ్రీధర్‌ వాండయ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై: తంజావూరు జిల్లా కుంభకోణం శాసనసభ నియోజకవర్గం అన్నాడీఎంకే అభ్యర్థి, మూవేందర్‌ మున్నేట్ర కళగం అధ్యక్షుడు శ్రీధర్‌ వాండయర్‌ (65) కరోనా వైరస్‌ తాకిడికి గురయ్యారు. ఎన్నికల సందర్భంగా తీవ్రస్థాయిలో ప్రచా రం చేసిన శ్రీధర్‌ వాండయార్‌ కొద్ది రోజులకు ముద్దు జ్వరం, జలుబుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గత శనివారం ఆయన కరోనా ముందస్తు పరీక్షలు చేసుకున్నారు. ఆదివారం రాత్రి ఆ పరీక్షలలో ఆయనకు కరోనా పాజిటివ్‌ లక్షణాలు ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. దీనితో తంజావూరు అరుళానందర్‌నగర్‌లోని తన బామరిది డాక్టర్‌ వి. వరరాజన్‌ నివాసగృహంలో ఆయన ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతున్నారు. 

Updated Date - 2021-04-13T12:41:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising