ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కిసాన్ మోర్చా కీలక సమావేశం

ABN, First Publish Date - 2021-12-08T17:56:41+05:30

కేంద్ర ప్రభుత్వం రైతులకు పంపిన ప్రతిపాదనలపై సంయుక్త కిసాన్ మోర్చ కీలక సమావేశం నిర్వహిస్తోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం రైతులకు పంపిన ప్రతిపాదనలపై సంయుక్త కిసాన్ మోర్చ కీలక సమావేశం నిర్వహిస్తోంది. ఎస్కేఎం నియమించిన ఐదుగురు సభ్యులు అశోక్ దావ్లే, బల్బీర్ సింగ్ రాజేవాల్, గురురునామ్ సింగ్ చదుని, శివకుమార్ కక్కా, యుద్వేర్ సింగ్ కమిటీ దీనిపై చర్చలు జరుపుతున్నారు. కేంద్ర హోంమంత్రిత్వశాఖ పంపిన ఐదు ప్రతిపాదనలే అజెండాగా భేటీ జరుగుతోంది. దేశ వ్యాప్తంగా రైతుల ఆందోళన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి.. రైతు చట్టాలను వెనక్కి తీసుకున్న విషయం తెలిసిందే.

Updated Date - 2021-12-08T17:56:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising