ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రామరాజ్యం కాదు, కిల్లింగ్ రాజ్యం: మమత ఫైర్

ABN, First Publish Date - 2021-10-05T00:00:17+05:30

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి హింసాత్మక ఘటనను పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తీవ్రంగా ఖండించారు. ఇది కిల్లింగ్ రాజ్యం అని యూపీ సర్కార్‌ను తప్పుపట్టారు. ఈ ఘటన విచారకరం, దురదృష్టకరమని అన్నారు. ఈ ఘటనను ఖండించడానికి  తనకు మాటలు కూడా రావడం లేదని విచారం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రభుత్వానికి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని, నియంతృత్వాన్ని మాత్రమే వారు కోరుకుంటూ ఉంటారని అన్నారు. ''ఇదా రామరాజ్యం? కానేకాదు. ఇది...కిల్లింగ్ రాజ్యం''అని మమతా బెనర్జీ మీడియాతో మాట్లాడుతూ అన్నారు. లఖింపూర్ హింసాత్మక ఘటనలో నలుగురు రైతులతో సహా తొమ్మిది మంది మృతి చెందారు.

Updated Date - 2021-10-05T00:00:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising