ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేరళలో కోవిడ్ పంజా.. భారీగా కేసులు నమోదు

ABN, First Publish Date - 2021-05-06T02:02:56+05:30

కేరళలో కోవిడ్ పంజా.. భారీగా కేసులు నమోదు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రరూపం దాలుస్తోంది. రాష్ట్రంలో రోజువారీగా భారీ సంఖ్యలో కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బుధవారం రాష్ట్రంలో అత్యధికంగా కొత్తగా 41,953 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ముఖ్యమంత్రి విజయన్ తెలిపారు. కరోనా వల్ల ఈ రోజు 58 మంది మరణించినట్లు సీఎం పేర్కొన్నారు. రాష్ట్రంలో 3,75,658 మంది కరోనా రోగులకు చికిత్స అందిస్తున్నట్లు విజయన్ వెల్లడించారు. కోవిడ్ నుంచి ఈ రోజు 23,106 మంది కోలుకున్నారని, ఇప్పటి వరకు మొత్తం 13,62,363 మంది రోగులు కోలుకున్నారని సీఎం చెప్పారు. ఇప్పటివరకు 5,565 మరణాలు నమోదయ్యాయని సీఎం విజయన్ పేర్కొన్నారు.

Updated Date - 2021-05-06T02:02:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising