ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేరళలో తొలి ఒమైక్రాన్ కేసు.. దేశంలో మొత్తం 38

ABN, First Publish Date - 2021-12-13T02:15:52+05:30

దేశంలో ఈ రోజు ఐదు ఒమైక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువనంతపురం: దేశంలో ఈ రోజు ఐదు ఒమైక్రాన్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలుపుకుని దేశవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 38కి పెరిగింది. ఈ ఉదయం ఆంధ్రప్రదేశ్, చండీగఢ్, కర్ణాటక, మహారాష్ట్రలో ఒక్కో కేసు నమోదయ్యాయి. తాజాగా కేరళలో తొలి కేసు వెలుగుచూసింది. బాధితుడు ఈ నెల 6న బ్రిటన్ నుంచి వచ్చినట్టు గర్తించారు. కొచ్చి చేరుకున్న తర్వాత అతడికి నిర్వహించిన పరీక్షల్లో తొలుత పాజిటివ్‌గా తేలింది. 


దీంతో అప్రమత్తమైన అధికారులు అతడి నుంచి నమూనాలు సేకరించి జినోమ్ సీక్వెన్సింగ్‌కు పంపగా తాజాగా ఒమైక్రాన్ సోకినట్టు నిర్ధారణ అయిందని కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. బాధితుడు కేరళ నివాసేనని, ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందన్నారు. 

Updated Date - 2021-12-13T02:15:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising