ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీలో చేరిన కేరళ పీపుల్స్ పార్టీ చీఫ్

ABN, First Publish Date - 2021-03-08T01:24:12+05:30

రాష్ట్రంలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ప్రధాన కూటములు. ఇక ఎన్డీయే మూడవ కూటమిగా ప్రచారం జరుగుతున్నప్పటికీ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములతో పోల్చుకుంటే దాని ప్రభావం చాలా తక్కువ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువనంతపురం: కేరళ పీపుల్స్ పార్టీ అధినేత, నటుడు దేవన్.. భారతీయ జనతా పార్టీలో చేరారు. ఆదివారం రాష్ట్రంలోని షంగుముఘంలో బీజేపీ నిర్వహించిన విజయయాత్రలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో ఆయన కాషాయ కండువా కప్పుకుని బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని చాలా మంది ప్రముఖులు బీజేపీలో చేరారు. ఈ బలంతో కేరళలో తమ ప్రభావాన్ని పెంచుకోవాలని బీజేపీ యోచిస్తోంది.


రాష్ట్రంలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ప్రధాన కూటములు. ఇక ఎన్డీయే మూడవ కూటమిగా ప్రచారం జరుగుతున్నప్పటికీ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ కూటములతో పోల్చుకుంటే దాని ప్రభావం చాలా తక్కువ. అయినప్పటికీ కేరళ రాజకీయాల్లో తమ ప్రభావాన్ని పెంచుకునేందుకు బీజేపీ సర్వ విధాలా ప్రయత్నిస్తోంది.

Updated Date - 2021-03-08T01:24:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising