ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేరళ అసెంబ్లీ స్పీకర్‌కు కరోనా పాజిటివ్

ABN, First Publish Date - 2021-04-11T00:24:09+05:30

కేరళ అసెంబ్లీ స్పీకర్ శ్రీరామకృష్ణన్ కరోనా బారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో తనకు కొవిడ్-19 పాజిటివ్ అని ....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరువనంతపురం: కేరళ అసెంబ్లీ స్పీకర్ శ్రీరామకృష్ణన్ కరోనా బారిన పడ్డారు. వైద్య పరీక్షల్లో తనకు కొవిడ్-19 పాజిటివ్ అని గుర్తించినట్టు ఆయన ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం తన అధికారిక నివాసంలోనే వైద్య పర్యవేక్షణలో ఉన్నట్టు  స్పీకర్ తెలిపారు. ఇటీవల కాలంలో తనకు సమీపంగా మెలిగిన వారంతా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కూడా ఆయన కోరారు. కాగా డాలర్ స్మగ్లింగ్ కేసులో కస్టమ్స్ అధికారులు నిన్న శ్రీరామకృష్ణన్ వాంగ్మూలం రికార్డు చేసిన విషయం తెలిసిందే. ఇటీవల సీఎం పినరయి విజయన్, కాంగ్రెస్ సీనియర్ నేత ఊమెన్ చాందీ కూడా కరోనా ఇన్ఫెక్షన్‌కి గురై ఆస్పత్రిలో చేరారు. 

Updated Date - 2021-04-11T00:24:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising