ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Karnataka: మరోసారి కంపించిన భూమి

ABN, First Publish Date - 2021-10-21T17:28:05+05:30

విజయపుర జిల్లాలో మరోసారి భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కదలినట్లు కావడంతో ప్రజలు ఇళ్లు వీడి రోడ్లపైకి పరుగులు తీశారు. విజయపుర జిల్లా తికోట తాలూకా బాబానగర్‌తో పాటు పలు గ్రామా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు(Karnataka): విజయపుర జిల్లాలో మరోసారి భూమి కంపించింది. ఒక్కసారిగా భూమి కదలినట్లు కావడంతో ప్రజలు ఇళ్లు వీడి రోడ్లపైకి పరుగులు తీశారు. విజయపుర జిల్లా తికోట తాలూకా బాబానగర్‌తో పాటు పలు గ్రామాలలో బుధవారం ఉదయం 10.30 గంటలకు భూమి స్వల్పంగా కంపించింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఇటీవల నెల రోజులలో భూమి కంపనలు జరుగుతున్నట్లు ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొల్హార్‌ తాలూకాలోని మసూతి గ్రామాన్ని నేషనల్‌ జియోఫిజికల్‌ రీసర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన శాస్త్రవేత్తల బృందం పరిశీలించింది. ఇదే సమయంలోనే పలు గ్రామాలలో భూమి కంపించిన ఆనవాళ్లు లభించాయి.

Updated Date - 2021-10-21T17:28:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising