ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్ణాటకలో తగ్గుతున్న కరోనా మృతుల సంఖ్య

ABN, First Publish Date - 2021-07-24T15:01:29+05:30

రాష్ట్రంలో కరోనా బారినపడేవారు రోజూ 1500కు అటుఇటుగా కొనసాగుతున్నా ఇటీవల కొన్నిరోజులుగా మృతుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. శుక్రవారం 30 జిల్లాల్లో 30 మంది మృతి చెందారు. 12 జిల్లాల్లో ఒకరు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: రాష్ట్రంలో కరోనా బారినపడేవారు రోజూ 1500కు అటుఇటుగా కొనసాగుతున్నా ఇటీవల కొన్నిరోజులుగా మృతుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. శుక్రవారం 30 జిల్లాల్లో 30 మంది మృతి చెందారు. 12 జిల్లాల్లో ఒకరు కూడా మృతి చెందలేదు. మరో 12 జిల్లాల్లో ఒక్కొక్కరు మృతి చెందారు. రాష్ట్రవ్యాప్తంగా 1705 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా బెంగళూరులో 400, దక్షిణకన్నడ 295, మైసూరు 157, ఉడుపి 131, బెళగావి 90, హాసన్‌ 83మందికి పాజిటివ్‌ నిర్ధారణ అయింది. మిగిలిన జిల్లాల్లో 80మందిలోపు నమోదయ్యారు. 2,243మంది తాజాగా డిశ్చార్జ్‌ అయ్యారు. 24,127మంది చికిత్సలు పొందుతుండగా బెంగళూరులో 8,364 మంది ఉన్నారు. 

Updated Date - 2021-07-24T15:01:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising