ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అంత్యక్రియల్లో పాల్గొన్న 25 మందికి ‘కరోనా’

ABN, First Publish Date - 2021-04-17T18:11:30+05:30

బంధువు మృతిచెందాడని చివరి చూపు చూద్దామని అంత్యక్రియలకు వెళ్లిన 25మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50



బెంగళూరు: బంధువు మృతిచెందాడని చివరి చూపు చూద్దామని అంత్యక్రియలకు వెళ్లిన 25మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. కొడగు జిల్లా కుశాల్‌నగర్‌ గోపాల్‌ సర్కిల్‌కు చెందిన ఓ మహిళ బెంగళూరులో మృతి చెందారు. సొంత ప్రాంతంలో అంత్యక్రియలు చేసేందుకు కుశాల్‌నగర్‌కు తీసుకెళ్లారు. మడికేరి, విరాజ్‌పేట, సోమవారపేట, కుశాల్‌నగర్‌లకు చెందిన 25మంది బంధువులు అంత్యక్రియలలో పాల్గొన్నారు. వారందరూ అస్వస్థతకు లోను కావడంతో గురువారం పరీక్షలు జరిపించుకోగా అందరికీ కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. మృతి చెందిన మహిళకు కొవిడ్‌ పాజిటివ్‌ లేకున్నా పాల్గొన్నవారి నుంచే ఒకరి నుంచి మరొకరికి సోకింది. 

Updated Date - 2021-04-17T18:11:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising