ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కసాప అధ్యక్షుడిగా Mahesh joshi బాధ్యతలు

ABN, First Publish Date - 2021-11-27T17:04:01+05:30

కన్నడ సాహిత్య పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా మహేశ్‌జోషి బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం చామరాజపేటలోని కన్నడ సాహిత్య పరిషత్‌ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సభకు రాష్ట్ర కన్నడ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: కన్నడ సాహిత్య పరిషత్‌ రాష్ట్ర అధ్యక్షుడిగా మహేశ్‌జోషి బాధ్యతలు చేపట్టారు. శుక్రవారం చామరాజపేటలోని కన్నడ సాహిత్య పరిషత్‌ ప్రధాన కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సభకు రాష్ట్ర కన్నడ సంస్కృతిశాఖ మంత్రి సునీల్‌కుమార్‌ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మాజీ అధ్యక్షుడు మనుబళిగార్‌, కన్నడ సంస్కృతిశాఖ డైరెక్టర్‌ రంగప్పతోపాటు పలువురు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మహేశ్‌ జోషి గెలుపొందిన విషయం తెలిసిందే. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టాక మహేశ్‌జోషి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా భాష, సంస్కృతి, సాహిత్య అభివృద్ధి కోసం పాటుపడతానన్నారు. డిసెంబరు 4న కన్నడ సాహిత్య పరిషత్‌ తొలి కార్యవర్గ సమావేశం జరగనుందన్నారు. కసాప లోగోను ఇతరత్రా దుర్వినియోగం చేస్తే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. కసాప కోసం ప్రత్యేకమైన యాప్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. కసాప సభ్యులసంఖ్య కోటికి పెంచుతామన్నారు. త్వరలోనే అఖిలభారత కన్నడ సాహిత్య సమ్మేళనానికి సంబంధించిన వివరాలను ప్రకటిస్తామన్నారు. 

Updated Date - 2021-11-27T17:04:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising