ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్ణాటకలో 24 గంటల్లో 378 కొత్త Covid కేసులు...11 మంది మృతి

ABN, First Publish Date - 2021-10-23T16:14:51+05:30

కర్ణాటక రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 378 కరోనా కేసులు వెలుగుచూశాయి...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు : కర్ణాటక రాష్ట్రంలో గడచిన 24 గంటల్లో 378 కరోనా కేసులు వెలుగుచూశాయి. గత 24 గంటల్లో కరోనాతో 11 మంది మరణించారని కర్ణాటక వైద్యఆరోగ్యశాఖ వెల్లడించింది. 24 గంటల్లో 464 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తంమీద రాష్ట్రంలో 8,891 మంది కరోనా రోగులున్నారు. బెంగళూరు నగరంలోనే 195 కరోనా కేసులు వెలుగుచూశాయి. బెంగళూరు అర్బన్ తర్వాత దక్షిణ కన్నడ జిల్లాలో 24 మందికి కరోనా సోకింది. దేశంలో శనివారం 16,326 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి.కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరుగుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. 


Updated Date - 2021-10-23T16:14:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising