ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పవార్‌ను కలిసిన కర్ణాటక ముఖ్యమంత్రి

ABN, First Publish Date - 2021-08-06T23:40:28+05:30

ఎన్‌సీపీ నేత శరద్ పవార్‌, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై శుక్రవారంనాడిక్కడ..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు: ఎన్‌సీపీ నేత శరద్ పవార్‌, కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై శుక్రవారంనాడిక్కడ కలుసుకున్నారు. బొమ్మై నివాసంలో జరిగిన ఈ సమావేశంలో ప్రధానంగా కర్ణాటక, మహారాష్ట్ర మధ్య జలాల పంపిణీకి సంబంధించిన అంశం చర్చకు వచ్చినట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. దీనితో పాటు రెండు రాష్ట్రాల్లోనూ వరదల సమయంలో పరస్పరం సహకరించుకోవడంపై  కూడా వీరు చర్చించారు. అంతర్ రాష్ట్ర జలాల అంశం, నీటి పంపకాలపై త్వరలో సమగ్ర చర్చలు జరపాలని ఈ సమావేశంలో నిర్ణయించారు.

Updated Date - 2021-08-06T23:40:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising