ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లబ్ధిదారుడి ఇంటికే నిత్యావసరాలు: cm

ABN, First Publish Date - 2021-10-17T17:06:38+05:30

బీపీఎల్‌ కార్డు లబ్ధిదారులకు ఇంటికే నిత్యావసరాలు సమకూర్చే సరికొత్త పథకానికి త్వరలోనే శ్రీకారం చుడతామని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై వెల్లడించారు. దావణగెరెలో శనివారం జిల్లా అధికారుల ‘పల్లె నిద్ర’కు శ్రీకా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- నవంబరులో బెంగళూరులో శ్రీకారం

- జనవరిలో రాష్ట్రమంతటా విస్తరణ: సీఎం 


బెంగళూరు: బీపీఎల్‌ కార్డు లబ్ధిదారులకు ఇంటికే నిత్యావసరాలు సమకూర్చే సరికొత్త పథకానికి త్వరలోనే శ్రీకారం చుడతామని ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై వెల్లడించారు. దావణగెరెలో శనివారం జిల్లా అధికారుల ‘పల్లె నిద్ర’కు శ్రీకారం చుట్టారు. న్యామతి తాలూకా సురహన్నెలో పల్లెనిద్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్తులను ఉద్దేశించి సీఎం మాట్లాడుతూ ఇంటికే రేషన్‌ సమకూర్చే వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. ప్రభుత్వం అంటే విధానసౌధలో ఉండదని ప్రజలకు సౌలభ్యాలు కల్పించడమే లక్ష్యమన్నారు. నవంబరు 1 నుంచి బెంగళూరులోని 28 శాసనసభ నియోజకవర్గాల పరిధిలో జనసేవక కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. 2022 జనవరి 26 నుంచి రాష్ట్రమంతటా విస్తరింపచేస్తామన్నారు. చౌకదుకాణానికి వెళ్లి రేషన్‌ పొందాల్సిన అవసరం లేదన్నారు. బియ్యం, పప్పుతోపాటు రాయితీతో అందించే నిత్యావసరాలు ఇంటివద్దనే పొందవచ్చునన్నారు. 

Updated Date - 2021-10-17T17:06:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising