ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తెలుగు యాత్రికుల కోసం Kasiలో మరో అధునాతన భవనం

ABN, First Publish Date - 2021-11-15T18:45:38+05:30

తెలుగు యాత్రికుల కోసం కాశీలో మరో అధునాతన భవనం అందుబాటులోకి వచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢిల్లీ/వారణాసి:  తెలుగు యాత్రికుల కోసం కాశీలో మరో అధునాతన భవనం అందుబాటులోకి వచ్చింది. సోమవారం తెల్లవారుజామున 4:05 గంటలకు కాశీ -  పాండే హవేలీలో అఖిల బ్రాహ్మణ కరివెన సత్రం నిర్మించిన నూతన భవనానికి గృహ ప్రవేశం జరిగింది. కార్తీక మాసంలో ఏకాదశి రోజున కాశీ క్షేత్రంలో ఈ కరివెన సత్రం లాంఛనంగా ప్రారంభమైంది. 34  నూతన గదులు, అధునాతన సౌకర్యాలతో కాశీకి వచ్చే యాత్రికుల కోసం ఈ కరివెన సత్రాన్ని నిర్మించారు. ఇప్పటికే కాశీలో యాత్రికుల కోసం 4 చోట్ల కరివెన సత్రం ఆధ్వర్యంలో నిత్యాన్నదాన, వసతి సౌకర్యం సేవలను అందజేస్తున్నారు. రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో 5వ భవనాన్ని అఖిల బ్రాహ్మణ కరివెన సత్రం నిర్వాహకులు ప్రారంభించారు. 

Updated Date - 2021-11-15T18:45:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising