ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

24న రాష్ట్రానికి J P Nadda రాక

ABN, First Publish Date - 2021-11-15T16:12:28+05:30

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 24న రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసే చర్యలను ఆ పార్టీ అధిష్ఠానం ముమ్మరం చేసింది. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై/పెరంబూర్‌: బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఈ నెల 24న రాష్ట్రానికి రానున్నారు. రాష్ట్రంలో బీజేపీని బలోపేతం చేసే చర్యలను ఆ పార్టీ అధిష్ఠానం ముమ్మరం చేసింది. ఇందుకోసం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాల యాల నిర్మాణపనులు శరవేగంగా జరుగుతున్నాయి. తిరుప్పూర్‌, తిరునల్వేలి, తిరుపత్తూర్‌, వాణియంబాడీ తదితర ప్రాంతాల్లో నిర్మాణాలు పూర్తయిన కార్యాల యాలు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో, ఈ నెల 24న రాష్ట్రానికి రానున్న జేపీ నడ్డా తిరుప్పూర్‌ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించ నున్నారు. అక్కడి నుంచే వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా తిరునల్వేలి, వాణియంబాడీ, తిరుపత్తూర్‌ కార్యాలయా లను ప్రారంభించనున్నారు. ఆ రోజున తిరుప్పూర్‌ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతుందని, సమా వేశంలో రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై చర్చింనున్నట్లు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఒక ప్రకటనలో తెలిపారు.

Updated Date - 2021-11-15T16:12:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising