ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జార్ఖండ్‌: విద్యార్థునుల పట్ల పోలీసుల అమానుషం

ABN, First Publish Date - 2021-08-10T18:10:09+05:30

జార్ఖండ్‌ పోలీసులు రెచ్చిపోయారు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన వాళ్లే...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జార్ఖండ్‌ పోలీసులు రెచ్చిపోయారు. ప్రజలకు రక్షణగా ఉండాల్సిన వాళ్లే... ఇలా వ్యవహరించడం వివాదస్పదమవుతోంది.  శాంతియుతంగా నిరసన తెలిపేందుకు వచ్చిన విద్యార్థునుల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. లాఠీలతో విరుచుకుపడ్డారు. ఈ ఘటన ధన్‌బాద్ కలెక్టరేట్ దగ్గర చోటుచేసుకుంది.


రాష్ట్ర మంత్రి బన్నా గుప్తా చాంబర్‌లోకి దూసుకెళ్లేందుకు విద్యార్థునులు ప్రయత్నించారు. అంతే.. పోలీసులు విచక్షణారహితంగా లాఠీలతో విద్యార్థునులను చితకబాదారు. పోలీసులు తీరుపై స్టూడెంట్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-08-10T18:10:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising