ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

జేఈఎం టాప్ టెర్రరిస్ట్ హతం

ABN, First Publish Date - 2021-12-01T15:22:24+05:30

జమ్మూ-కశ్మీరులోని పుల్వామాలో భారీ ఎన్‌కౌంటర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్ : జమ్మూ-కశ్మీరులోని పుల్వామాలో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్లో జైషే మహమ్మద్ (జేఈఎం) కమాండర్ యాసిర్ పర్రేను భద్రతా దళాలు మట్టుబెట్టాయి.  ఇతను ఐఈడీ బాంబుల స్పెషలిస్ట్ అని పోలీసులు తెలిపారు. 


జమ్మూ-కశ్మీరు పోలీసులు బుధవారం తెలిపిన వివరాల ప్రకారం పుల్వామా జిల్లాలోని కస్బా యార్ ఏరియాలో ఉగ్రవాదులు, భద్రతా దళాల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఎన్‌కౌంటర్లో జేఈఎం కమాండర్ యాసిర్ పర్రేతోపాటు మరో ఉగ్రవాది ఫుర్ఖాన్‌ను మట్టుబెట్టారు. ఫుర్ఖాన్ విదేశీ ఉగ్రవాది అని వెల్లడైంది. వీరిద్దరూ అనేక ఉగ్రవాద నేరాల్లో నిందితులని కశ్మీర్ ఐజీపీ మీడియాకు తెలిపారు. 


Updated Date - 2021-12-01T15:22:24+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising