ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా బాధితుల కోసం పడవను అంబులెన్స్‌గా మార్చిన యువకుడు

ABN, First Publish Date - 2021-05-12T19:22:22+05:30

కశ్మీర్‌లో మొట్టమొదటి తేలియాడే అంబులెన్స్ సేవలు దాల్ సరస్సులో ప్రారంభమయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్: కశ్మీర్‌లో మొట్టమొదటి తేలియాడే అంబులెన్స్ సేవలు దాల్ సరస్సులో ప్రారంభమయ్యాయి. శ్రీనగర్‌కు చెందిన తారీక్ అహ్మద్ అనే వ్యక్తి కరోనా రోగుల కోసం ఫ్లోటింగ్ అంబులెన్స్ సేవలు నిర్వహిస్తున్నారు. కోవిడ్‌తో బాధపడుతున్నవారిని తరలించేందుకు తారీక్ తన పడవను అంబులెన్స్‌గా మార్చారు. ఇది జమ్మూ కశ్మీర్‌లోని దాల్ సరస్సులో సేవలు అందిస్తోంది. కరోనా రోగుల రాకపోకల కోసం అహ్మద్ తన పడవను అంబులెన్స్‌గా మార్చడంపట్ల స్థానికుల్లో హర్షం వ్యక్తమవుతోంది.

Updated Date - 2021-05-12T19:22:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising