ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘జల జీవన్‌ మిషన్‌’పై 16న ఆంధ్రతో జలశక్తి శాఖ భేటీ

ABN, First Publish Date - 2021-04-09T07:36:25+05:30

కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో 2021-22 సంవత్సరానికి సంబంధించి జల్‌ జీవన్‌ మిషన్‌(జేజేఎం) ద్వారా గ్రామీణ ప్రాంతాలకు పైపులైన్ల ద్వారా తాగునీటి సరఫరాకు సంబంధించిన వార్షిక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): కేంద్ర జలశక్తి శాఖ ఆధ్వర్యంలో 2021-22 సంవత్సరానికి సంబంధించి జల్‌ జీవన్‌ మిషన్‌(జేజేఎం) ద్వారా గ్రామీణ ప్రాంతాలకు పైపులైన్ల ద్వారా తాగునీటి సరఫరాకు సంబంధించిన వార్షిక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం అన్ని రాష్ట్రాలతో శుక్రవారం నుంచి జలశక్తి శాఖ కసరత్తు చేయనుంది. ఆంధ్రప్రదేశ్‌ అధికారులతో ఈ నెల 16న ఉదయం పదిన్నర నుంచి 12గంటల మధ్య సంప్రదింపులు జరుపుతుంది. అలాగే తెలంగాణ అధికారులతో ఈ నెల 28న కసరత్తు నిర్వహిస్తుంది. ఈ మిషన్‌కు రూ.లక్ష కోట్ల పైచిలుకు ఖర్చుచేయాలని మోదీ ప్రభుత్వం భావిస్తోంది.

Updated Date - 2021-04-09T07:36:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising