ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీకి జగన్‌!

ABN, First Publish Date - 2021-03-03T07:28:55+05:30

ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మరోదఫా ఢిల్లీకి వెళుతున్నారు. బుధవారం లేక గురువారం ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలుస్తారని చర్చ జరుగుతోంది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి, నూఢిల్లీ, మార్చి 2 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి మరోదఫా ఢిల్లీకి వెళుతున్నారు. బుధవారం లేక గురువారం ఆయన కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలుస్తారని చర్చ జరుగుతోంది. అవకాశమిస్తే ప్రధాని మోదీని కూడా కలిసి వస్తారని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. గురువారం తిరుపతిలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సదస్సుకు అమిత్‌షా హాజరు కావాల్సి ఉంది. అక్కడే ఆయనను కలవొచ్చునని సీఎం భావించారు. అయితే అమిత్‌ పర్యటన రద్దుతో.. ఆయన అపాయింట్‌మెంట్‌ కోరుతూ లేఖ రాశారు. అనుమతి రాగానే ఢిల్లీకి వెళ్లాలని జగన్‌ భావిస్తున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Updated Date - 2021-03-03T07:28:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising