ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేపాల్ పోలీసుల కాల్పుల్లో భారతీయుడి మృతి

ABN, First Publish Date - 2021-03-05T15:20:20+05:30

ఇండో-నేపాల్ సరిహద్దుల్లో నేపాల్ పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ భారత పౌరుడు మరణించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఫిలిభిత్ (ఉత్తరప్రదేశ్): ఇండో-నేపాల్ సరిహద్దుల్లో నేపాల్ పోలీసులు జరిపిన కాల్పుల్లో ఓ భారత పౌరుడు మరణించారు.గోవిందా అనే 26 ఏళ్ల యువకుడు పప్పూ యాదవ్, గుర్మిత్ సింగ్‌లతో కలిసి నేపాల్ వెళ్లాడు. నేపాల్ పోలీసులతో భారత యువకుడికి వాగ్వాదం జరిగింది. దీంతో నేపాల్ పోలీసులు జరిపిన కాల్పుల్లో గోవిందా తీవ్రంగా గాయపడ్డారు.గాయపడిన గోవిందాను ఆసుపత్రికి తరలించగా మరణించాయని ఫిలిభిత్ జిల్లా ఎస్పీ జయప్రకాష్ చెప్పారు. గోవిందాతో నేపాల్ వెళ్లిన ఒకరు తప్పించుకొని భారత్ సరిహద్దుకు వచ్చాడు. మరో వ్యక్తి ఆచూకీ లేకుండా పోయాడు. నేపాల్ పోలీసుల కాల్పులతో ఇండో-నేపాల్ సరిహద్దుల్లో ఉద్రిక్తవాతావరణం నెలకొంది.


Updated Date - 2021-03-05T15:20:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising