ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత జలాల్లోకి ప్రవేశించిన 18 మంది పాకిస్థానీలు

ABN, First Publish Date - 2021-12-04T02:55:06+05:30

గాంధీనగర్: భారత జలాల్లోకి ప్రవేశించిన 18 మంది పాకిస్థానీలను భారత తీరప్రాంత బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గాంధీనగర్: భారత జలాల్లోకి ప్రవేశించిన 18 మంది పాకిస్థానీలను భారత తీరప్రాంత బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. రెండు పడవల్లో వీరు భారత జలాల్లోకి ప్రవేశించారు. పడవలతో పాటు వీరిని ఓఖాకు తరలించారు. విచారణ కొనసాగుతోందని రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. వీళ్లు కావాలనే భారత జలాల్లోకి ప్రవేశించారా లేక పొరపాటున వచ్చారా అనేది విచారణ తర్వాత తేలనుంది. 

Updated Date - 2021-12-04T02:55:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising