భారత జలాల్లోకి ప్రవేశించిన 18 మంది పాకిస్థానీలు
ABN, First Publish Date - 2021-12-04T02:55:06+05:30
గాంధీనగర్: భారత జలాల్లోకి ప్రవేశించిన 18 మంది పాకిస్థానీలను భారత తీరప్రాంత బలగాలు అదుపులోకి తీసుకున్నాయి.
గాంధీనగర్: భారత జలాల్లోకి ప్రవేశించిన 18 మంది పాకిస్థానీలను భారత తీరప్రాంత బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. రెండు పడవల్లో వీరు భారత జలాల్లోకి ప్రవేశించారు. పడవలతో పాటు వీరిని ఓఖాకు తరలించారు. విచారణ కొనసాగుతోందని రక్షణ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. వీళ్లు కావాలనే భారత జలాల్లోకి ప్రవేశించారా లేక పొరపాటున వచ్చారా అనేది విచారణ తర్వాత తేలనుంది.
Updated Date - 2021-12-04T02:55:06+05:30 IST