ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దీపావళి స్వీట్లు పంచుకున్న భారత్-పాక్ సైనికులు

ABN, First Publish Date - 2021-11-04T23:06:14+05:30

శ్రీనగర్: దీపావళి సందర్భంగా భారత్ - పాక్ సైనికులు స్వీట్లు ఇచ్చిపుచ్చుకున్నారు. నియంత్రణ రేఖ వెంబడి తిథ్వాల్ వంతెనపై రెండు దేశాల సైనికులు స్వీట్లు పంచుకున్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శ్రీనగర్: దీపావళి సందర్భంగా భారత్ - పాక్ సైనికులు స్వీట్లు ఇచ్చిపుచ్చుకున్నారు. నియంత్రణ రేఖ వెంబడి తిథ్వాల్ వంతెనపై రెండు దేశాల సైనికులు స్వీట్లు పంచుకున్నారు. ఇదే తరహాలో అట్టారీ-వాఘా సరిహద్దుతో పాటు గుజరాత్, రాజస్థాన్‌లో రెండు దేశాల సరిహద్దుల్లో సైనికులు స్వీట్లు ఇచ్చిపుచ్చుకున్నారు. ప్రతి ఏటా హోలీ, దీపావళి, రంజాన్ పండుగల వేళ రెండు దేశాల సైనికులు స్వీట్లు పంచుకోవడం సంప్రదాయంగా వస్తోంది. 

Updated Date - 2021-11-04T23:06:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising