ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మాస్కోలో తాలిబన్లతో చర్చలకు భారత్

ABN, First Publish Date - 2021-10-15T01:17:22+05:30

ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రభుత్వాన్ని నడుపుతున్న తాలిబన్లతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఆఫ్ఘనిస్థాన్‌లో ప్రభుత్వాన్ని నడుపుతున్న తాలిబన్లతో చర్చలకు భారత దేశం హాజరవుతుంది. ఈ నెల 20న మాస్కోలో జరిగే ఈ చర్చలకు రష్యా ఆతిథ్యమిస్తుండగా, చైనా, పాకిస్థాన్, ఇరాన్ కూడా హాజరవుతాయి. మాస్కో ఫార్మేట్ చర్చలుగా పిలుస్తున్న ఈ సమావేశానికి తాము హాజరవుతామని తాలిబన్లు ప్రకటించినట్లు రష్యా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఉటంకిస్తూ ఆ దేశ వార్తా సంస్థ తెలిపింది. 


ఆఫ్ఘనిస్థాన్‌పై తాలిబన్లతో అక్టోబరు 20న జరిగే మాస్కో ఫార్మేట్ చర్చలకు హాజరవుతున్నట్లు భారత దేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గురువారం ధ్రువీకరించింది. భారత్-తాలిబన్ తాత్కాలిక ప్రభుత్వం మధ్య అధికారికంగా జరిగే తొలి చర్చలు ఇవే అవుతాయి. ఆఫ్ఘనిస్థాన్‌ను స్వాధీనం చేసుకున్న తాలిబన్లతో భారత్ దోహాలో ఆగస్టు 31న తొలిసారి మాట్లాడింది. 


Updated Date - 2021-10-15T01:17:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising