ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌లో 781కి చేరిన ఒమైక్రాన్ కేసులు

ABN, First Publish Date - 2021-12-29T16:23:02+05:30

దేశంలో ఒమైక్రాన్ వేరియంట్ వ్యాప్తి కొనసాగుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో ఒమైక్రాన్ వేరియంట్ వ్యాప్తి కొనసాగుతోంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటి వరకు దేశంలో 781 ఒమైక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. వారిలో 241 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఒమైక్రాన్ వేరియంట్ కేసుల్లో మొదటి స్థానంలో ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు ఉన్నాయి. మొదటి స్థానంలో ఢిల్లీ 238 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి. అలాగే మహారాష్ట్రలో 167, గుజరాత్‌లో 73, కేరళలో 65, తెలంగాణలో 62, రాజస్థాన్‌లో 46, కర్ణాటకలో 34, తమిళనాడులో 34, హర్యానాలో 12, బెంగాల్‌లో 11 మధ్యప్రదేశ్‌లో 9 ఒమైక్రాన్ వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి. 

Updated Date - 2021-12-29T16:23:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising