ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌లో 415కి చేరిన Omicron కేసులు

ABN, First Publish Date - 2021-12-25T15:42:10+05:30

దేశ వ్యాప్తంగా ఒమైక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఒమైక్రాన్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. దేశంలో ప్రస్తుతం ఒమైక్రాన్ వేరియంట్ కేసుల సంఖ్య 415కి చేరింది. అలాగే ఈ వైరస్ బారిన పడి 115 మంది కోలుకున్నారు. 17 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఒమైక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా ఒమైక్రాన్ వేరియంట్ కేసులు నమోదవుతున్నరాష్ట్రాల్లో మొదటి స్థానంలో మహారాష్ట్ర 108, ఢిల్లీ 79, గుజరాత్ 43, తెలంగాణ 38, కేరళ 37, తమిళనాడు 34, కర్నాటక 31, రాజస్థాన్ 22 ఉన్నాయి. 

Updated Date - 2021-12-25T15:42:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising