ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్వగ్రామానికి ఒలింపిక్ విజేత చానూ... బీఎస్ఎఫ్ జవాన్లను కలసి...

ABN, First Publish Date - 2021-08-01T14:57:44+05:30

టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు రజిత పతకాన్ని...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు రజిత పతకాన్ని తీసుకువచ్చిన మీరాబాయి చానూ మన దేశ సరిహద్దుల్లోని బీఎస్ఎఫ్ జవాన్లను కలుసుకున్నారు. వెయిట్ లిఫ్టింగ్‌లో విజేతగా నిలిచిన చానూ గతవారమే టోక్యో నుంచి భారత్‌కు తిరిగి వచ్చారు. ఆమె తాజాగా మణిపూర్‌లోని ఇంఫాల్‌లో గల తన స్వగ్రామమైన నాంగ్పాక్ వచ్చారు. ఇక్కడికి సమీపంలోని సీఈఓ పోస్టు దమోదర్‌ను సందర్శించారు. అక్కడ బీఎస్ఎఫ్ జవాన్లను కలుసుకుని వారితో కాసేపు సంభాషించారు. 




Updated Date - 2021-08-01T14:57:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising