ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపు భారత్‌ బంద్‌

ABN, First Publish Date - 2021-02-25T06:52:15+05:30

పెరుగుతున్న చమురు ధరలు, జీఎస్టీ, ఎలకా్ట్రనిక్‌ వేబిల్‌(ఈ-వే) మొదలైన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పెట్రో ధరలు, జీఎస్టీలపై నిరసన

 పెట్రో ధరలు, జీఎస్టీలపై వ్యాపారుల సమాఖ్య నిరసన


న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: పెరుగుతున్న చమురు ధరలు, జీఎస్టీ, ఎలకా్ట్రనిక్‌ వేబిల్‌(ఈ-వే) మొదలైన వాటికి నిరసనగా ఈ నెల 26వ తేదీన దేశవ్యాప్త బంద్‌కు అఖిలభారత వ్యాపార సమాఖ్య(సీఏఐటీ) పిలుపునిచ్చింది. 8 కోట్ల మంది వ్యాపారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న 40,000 సంఘాలు ఈ సమా ఖ్య కింద ఉన్నాయి. అఖిల భారత రవాణా సంక్షేమ సంఘం(ఐట్వా) కూడా శుక్రవారం రోడ్లను దిగ్బంధిస్తామని ప్రకటించింది. 


Updated Date - 2021-02-25T06:52:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising