ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మళ్లీ పెరిగిన కరోనా కేసులు: కొత్తగా 39,097 నమోదు...546 మంది మృతి!

ABN, First Publish Date - 2021-07-24T15:58:41+05:30

దేశంలో కరోనా గ్రాఫ్ ఒకరోజు పైకి ఎగబాకుతుండగా...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో కరోనా గ్రాఫ్ ఒకరోజు పైకి ఎగబాకుతుండగా, మర్నాడు కిందకు దిగజారుతోంది. తాజాగా కరోనా గ్రాఫ్ పైకి ఎగబాకింది. దేశంలో గడచిన 24 గంటల్లో కొత్తగా 39 వేల 97 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇదే సమయంలో కరోనాతో 546 మంది మృతి చెందారు. కొత్త కేసులతో కలిపి చూసుకుంటే ఇప్పటివరకూ దేశంలో మొత్తం 3 కోట్ల, 13 లక్షల, 159 మంది కరోనా బారిన పడ్డారు. 


ప్రస్తుతం దేశంలో 4 లక్షల 8 వేల 977 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కాగా 3 కోట్ల 5 లక్షల 3 వేల 166 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 4 లక్షల 20 వేల 16 మంది కరోనా కారణంగా కన్నుమూశారు. గడచిన 24 గంటల్లో దేశంలో 42 లక్షల, 67 వేల 799 మంది కరోనా టీకాలు వేయించుకున్నారు.

Updated Date - 2021-07-24T15:58:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising