ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌లో కొత్తగా 7,974 కరోనా కేసులు

ABN, First Publish Date - 2021-12-16T16:37:12+05:30

దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,974 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,974 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనా నుంచి కోలుకుని 7,948 మంది డిశ్చార్జ్ అవగా... 343 మంది మృతి చెందారు. ప్రస్తుతం 87,245 యాక్టివ్ కేసులు ఉన్నాయి. అలాగే దేశవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 3,41,54,879గా ఉంది. ఇప్పటి వరకు కరోనాతో 4,76,478 మంది మృత్యువాతపడ్డారు. అలాగే 1,35,25,36,986 మంది టీకా తీసుకున్నారు. 


Updated Date - 2021-12-16T16:37:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising