ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌లో కొత్తగా 8,503 కరోనా కేసులు

ABN, First Publish Date - 2021-12-10T18:02:02+05:30

దేశ వ్యాప్తంగా కొత్తగా 8,503 కరోనా కేసులు నమోదు అవగా... 624 మరణాలు సంభవించాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కొత్తగా 8,503 కరోనా కేసులు నమోదు అవగా... 624 మరణాలు సంభవించాయి. దేశంలో ప్రస్తుతం 94,943 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. కరోనా నుంచి  7,678 మంది బాధితులు కోలుకున్నారు. దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు 4,74,735 మంది కరోనాతో మృతి చెందారు. అలాగే దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,46,74,744కి చేరింది. ఇప్పటివరకు 131.2 కోట్లపై పైగా టీకా డోసులు పంపిణీ జరిగాయి. 

Updated Date - 2021-12-10T18:02:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising