ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

భారత్‌లో కొత్తగా 42,618 కరోనా కేసులు నమోదు

ABN, First Publish Date - 2021-09-04T15:41:16+05:30

దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 42,618 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా...330 మంది మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 42,618 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవగా...330 మంది మృతి చెందారు. కరోనా నుంచి కోలుకుని 36,385 మంది డిశ్చార్జ్ అయ్యారు. దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,29,45,907కి చేరింది. అలాగే కోలుకున్న వారి సంఖ్య 3,21,00,001గా నమోదు అయ్యింది. ప్రస్తుతం 4,05,681 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు కరోనాతో మొత్తం 4,40,225 మంది మృతి చెందారు. 67,72,11,205 మంది టీకా తీసుకున్నారు. 

Updated Date - 2021-09-04T15:41:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising