ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్రో పెంపు విషయంపై ఇతర రాష్ట్రాల సీఎంలతో చర్చిస్తా : మమత

ABN, First Publish Date - 2021-02-26T01:03:23+05:30

పెరిగిన పెట్రో ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కోల్‌కతా : పెరిగిన పెట్రో ధరలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీఎం మమతా బెనర్జీ పేర్కొన్నారు. ఎల్పీజీ సిలిండర్ ధర కూడా ఏకంగా 800 రూపాయలకు ఎగబాకిందని గుర్తు చేశారు. అంతేకాకుండా కిరోసిన్‌కు సబ్సిడీ కింద ఇచ్చే నాలుగు వేల కోట్లను కూడా బడ్జెట్‌ నుంచి తప్పించేశారని మండిపడ్డారు. ఇలా చేయడం ఏమీ బాగోలేదన్నారు. ఈ విషయంపై ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా చర్చిస్తానని ఆమె వెల్లడించారు. మోదీ స్టేడియానికి ఇరువైపులా అదానీ, అంబానీ ఉన్నారని, మేమిద్దరం, మావాళ్లిద్దరు అన్న ధోరణిలో వెళ్తున్నారని మమత మండిపడ్డారు. 

Updated Date - 2021-02-26T01:03:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising