ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇడ్లీలో కప్ప కళేబరం

ABN, First Publish Date - 2021-11-29T16:59:25+05:30

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగికి బంధు వులు తీసుకెళ్లిన ఇడ్లీలో కప్ప కళేబరం ఉండడాన్ని గుర్తించి దిగ్ర్భాంతి చెందారు. తంజావూరు జిల్లా కుంభకోణం ప్రభుత్వాస్పత్రి రోడ్డులో క్యాంటీన్‌ ఉంది. ఈ ఆస్పత్రి హృద్రోగ విభాగంలో మురుగేశన్‌ చికిత్స

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై/ఐసిఎఫ్‌: ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రోగికి బంధు వులు తీసుకెళ్లిన ఇడ్లీలో కప్ప కళేబరం ఉండడాన్ని గుర్తించి దిగ్ర్భాంతి చెందారు. తంజావూరు జిల్లా కుంభకోణం ప్రభుత్వాస్పత్రి రోడ్డులో క్యాంటీన్‌ ఉంది. ఈ ఆస్పత్రి హృద్రోగ విభాగంలో మురుగేశన్‌ చికిత్స పొందు తున్నాడు. శనివారం క్యాంటీన్‌లో మురుగేశన్‌ బంధువులు నాలుగు ఇడ్లీలు పార్శిల్‌ తీసుకొచ్చారు. మురుగేశన్‌ పార్శిల్‌ విప్పి చూడగా, ఓ ఇడ్లీలో కప్ప కళేబరం ఉండడాన్ని గుర్తించాడు. వెంటనే బంధువులు క్యాంటీన్‌ యజ మాని ముత్తును నిలదీయడంతో ఆ సమయంలో క్యాంటీన్‌లో తింటున్న పలువురు వాగ్వాదానికి దిగారు. వెంటనే ఇడ్లీ పిండిని పారబోసిన ముత్తు క్యాంటీన్‌ను మూసి హడావుడిగా బయటకు వెళ్లిపోయాడు. దీనిపై అందిన ఫిర్యాదుతో ఆరోగ్యశాఖ అధికారులు విచారణ చేపట్టారు.

Updated Date - 2021-11-29T16:59:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising