ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం... ఇద్దరు సజీవ దహనం!

ABN, First Publish Date - 2021-08-15T16:38:07+05:30

దేశరాజధాని ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో గల...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో గల కృష్ణా హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపకదళం వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ ప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమవగా, వారి మృతదేహాలు అగ్నిమాపక సిబ్బంది వెలికి తీసుకువచ్చారు. 


అగ్నిమాపకశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదం ఈరోజు ఉదయం 7 గంటల 25 నిముషాలకు జరిగింది. ఈ ఘటనతో ఈ ప్రాంతమంతా భీతావహంగా మారిపోయింది. ఘటనా స్థలంలో సహాయక చర్యలు చేపడుతున్న పోలీసులు మాట్లాడుతూ ఈ ప్రమాదం కారణంగా సంభవించిన ఆస్తినష్టం వివరాలు ఇంకా తెలియరాలేదని,  ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. 

Updated Date - 2021-08-15T16:38:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising