ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

40 ఏళ్ల క్రితం మిస్సైన అమ్మవారి విగ్రహం.. ఇంగ్లండ్‌లో దొరికింది!

ABN, First Publish Date - 2021-12-12T03:02:57+05:30

స్మగ్లర్ల చేతుల్లో చిక్కుకుని దేశం దాటిన పురాతన దేవతామూర్తుల విగ్రహాలు ప్రభుత్వం చేస్తున్న కృషితో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లండన్: స్మగ్లర్ల చేతుల్లో చిక్కుకుని దేశం దాటిన పురాతన దేవతామూర్తుల విగ్రహాలు ప్రభుత్వం చేస్తున్న కృషితో ఒక్కొక్కటిగా తిరిగి స్వదేశం చేరుకుంటున్నాయి. నాలుగు దశాబ్దాల క్రితం ఉత్తరప్రదేశ్‌లోని ఓ ఆలయం నుంచి అపహరణకు గురైన మరో విగ్రహం త్వరలోనే స్వదేశం చేరుకోనుంది. 8 శతాబ్దం నాటి ఈ యోగిని విగ్రహం బండా జిల్లాలోని లోఖరీ గ్రామంలోని ఆలయంలో కొలువై ఉండేది. 1980 తొలి నాళ్లలో ఇది అకస్మాత్తుగా ఆలయం నుంచి మాయమైంది.


ఆ తర్వాత ఇన్నాళ్లకు ఆ యోగిని విగ్రహం ఇంగ్లండ్‌లో ఉన్నట్టు గుర్తించారు. ఆ వెంటనే భారత్ తీసుకొచ్చేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు ప్రారంభించింది. యోగిని విగ్రహాన్ని భారత్ తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని ఫార్మాలిటీలు పూర్తయ్యాయని, మరికొన్ని నెలల్లో ఇది దేశం చేరుకుంటుందని  ట్రేడ్ అండ్ ఎకనమిక్ ఫస్ట్ సెక్రటరీ జస్ప్రీత్ సింగ్ సుఖిజా తెలిపారు. 

Updated Date - 2021-12-12T03:02:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising