ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 26 వరకు కరోనా కర్ఫ్యూ

ABN, First Publish Date - 2021-05-16T01:18:12+05:30

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో 26 వరకు కరోనా కర్ఫ్యూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిమ్లా: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోంది. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో విధించిన 'కరోనా కర్ఫ్యూ'ను మే 26 ఉదయం 6 గంటల వరకు పొడిగించింది. వివాహానికి గరిష్టంగా 20 మంది హాజరు కావడానికి విధించిన ఆంక్షలను ఖచ్చితంగా పాటించాలని ప్రభుత్వం పేర్కొంది. అంతేకాకుండా జిల్లా న్యాయాధికారులు నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం మంగళ, శుక్రవారాల్లో షాపులను మూడు గంటలు తెరవడానికి అనుమతిస్తారు.

Updated Date - 2021-05-16T01:18:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising