ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

16 వరకు 'కరోనా కర్ఫ్యూ': ప్రభుత్వం

ABN, First Publish Date - 2021-05-05T22:31:23+05:30

16 వరకు 'కరోనా కర్ఫ్యూ': ప్రభుత్వం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సిమ్లా: హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కరోనా వైరస్ పంజా విసురుతోంది. రోజురోజుకూ రాష్ట్రంలో కోవిడ్ పాజిటివ్ కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ -19 మహమ్మారి నివారణకు మే 6 నుంచి మే 16 వరకు 'కరోనా కర్ఫ్యూ' విధించాలని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. కర్ఫ్యూ కాలంలో అన్ని కార్యాలయాలు మూసివేయబడతాయని, అవసరమైన సేవలు మాత్రమే అనుమతించబడతాయని ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలో 10వ తరగతి పరీక్షలను రద్దు చేసినట్లు కూడా ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా రాష్ట్రానికి వచ్చే ప్రజలకు నెగటివ్ కోవిడ్-19 నివేదిక తప్పనిసరి అని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. 

Updated Date - 2021-05-05T22:31:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising