ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హెలికాప్టర్‌ ప్రమాదస్థలం వద్ద పర్యాటకుల రద్దీ

ABN, First Publish Date - 2021-12-29T15:49:17+05:30

నీలగిరి జిల్లా కున్నూర్‌ సమీపంలో నంజప్పసత్రంలో హెలి కాప్టర్‌ ప్రమాదానికి గురైన స్థలాన్ని చూసేం దుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. నంజ ప్పసత్రంలో ఈనెల 8వ తేదీ జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై): నీలగిరి జిల్లా కున్నూర్‌ సమీపంలో నంజప్పసత్రంలో హెలి కాప్టర్‌ ప్రమాదానికి గురైన స్థలాన్ని చూసేం దుకు పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. నంజ ప్పసత్రంలో ఈనెల 8వ తేదీ జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో త్రివిధ దళాల అధిపతి బిపిన్‌ రావత్‌ సహా 14 మంది మృతిచెందారు. అనంతరం ఈ ప్రాంతాన్ని సైనిక, వైమానిక దళాలు అదుపులోకి తీసుకొని, చుట్టుపక్కల ప్రాంతాలకు ఎవరినీ అనుమతించలేదు. అలాగే, ప్రమాదానికి గురైన హెలికాప్టర్‌ శకలాలను కోయంబత్తూర్‌ జిల్లాలోని సూలూరు వైమానిక దళ కేంద్రానికి తరలించే పనులు ఆదివారం సాయంత్రంతో పూర్తికావడంతో, ఆ ప్రాంతం నుంచి సైనిక దళాలు వైదొలిగాయి. ఈ నేపథ్యంలో, ఊటీని సందర్శించేందుకు వస్తున్న పర్యాటకులు హెలికాప్టర్‌ ప్రమాదానికి గురైన ప్రాంతాలను వీక్షిస్తూ ఫొటోలు తీసుకుంటున్నారు.

Updated Date - 2021-12-29T15:49:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising