ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ముంబైలో ఎడతెగని వర్షం.. నిలిచిపోయిన లోకల్ రైళ్లు, రెడ్ అలెర్ట్ జారీ!

ABN, First Publish Date - 2021-07-22T15:54:54+05:30

మహారాష్ట్రలోని ముంబైతోపాటు పలు ప్రాంతాల్లో...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: మహారాష్ట్రలోని ముంబైతోపాటు పలు ప్రాంతాల్లో ఎడతెగని వర్షం కురుస్తోంది. వాతావరణశాఖ... ముంబైలో బారీ వర్షాలను పడనున్నాయనే సూచన చేస్తూ, రెడ్ అలెర్ట్ జారీ చేసింది. ముంబైలో భారీ వర్షాల కారణంగా ఉంబెర్బాలీ-కసారా మధ్య ముంబై లోకల్ రైలు సేవలు నిలిచిపోయాయి. పట్టాలు నీట మునిగిన కారణంగా తాత్కాలికంగా రైలు సేవలను నిలిపివేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. అలాగే వర్షాల కారణంగా కొన్ని రైళ్ల రాకపోకల సమయాలను మార్చారు. బీఎంసీ అధికారులు తెలిపిన వివరాల  ప్రకారం ముంబైలో బుధవారం ఉదయం 8 గంటల నుంచి 10 గంటల మధ్య సమయంలో 68.72 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది.

Updated Date - 2021-07-22T15:54:54+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising