ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒవైసీ మాకు బెంగాల్‌లోనూ సహకరిస్తారు : సాక్షి మహారాజ్

ABN, First Publish Date - 2021-01-14T17:54:36+05:30

ఎంఐఎం అధినేత ఒవైసీ బెంగాల్‌లో పోటీ చేయడంపై బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన బెంగాల్ బరిలోకి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ఎంఐఎం అధినేత ఒవైసీ బెంగాల్‌లో పోటీ చేయడంపై బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన బెంగాల్ బరిలోకి దిగడం బీజేపీకే కలిసొస్తుందని వ్యాఖ్యానించారు. మరి యూపీ ఎన్నికల్లో ఒవైసీ పోటీ చేయడంపై కూడా స్పందించారు. ‘‘అది దేవుడి దయ. దేవుడు అతనికి బలాన్నిస్తాడు. అతను మాకు బిహార్‌లో సహాయం చేశాడు. యూపీలో చేశాడు. ఇప్పుడు బెంగాల్‌లోనూ సహాయం చేస్తాడు.’’ అని సాక్షి మహారాజ్ వ్యాఖ్యానించారు. అయితే ఎంపీ మహారాజ్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వచ్చాయి. ఒవైసీ బీజేపీకి ‘బీ టీమ్’ అని విమర్శించారు. 

Updated Date - 2021-01-14T17:54:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising